తుపాన్ తాకిడికి కూలిన విద్యుత్ స్తంభాలు

తుపాన్ తాకిడికి కూలిన విద్యుత్ స్తంభాలు

KMM: మోంథా తుపాన్ కారణంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఇంకొన్ని చోట్ల ఒరిగిపోయాయి. జిల్లాలో 26 స్తంభాలు దెబ్బతినగా, 15 స్తంభాలను తిరిగి ఏర్పాటుచేశారు. కాగా, తుపాను కారణంగా ఖమ్మం విద్యుత్ సర్కిల్ కు సుమారు రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లిందని అంచనా వేశారు.