మమతా బెనర్జీకి ప్రజలే బుద్ధి చెబుతారు: మోదీ

మమతా బెనర్జీకి ప్రజలే బుద్ధి చెబుతారు: మోదీ

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ మండిపడ్డారు. రాష్ట్రపతి ముర్ము బెంగాల్‌కు వెళ్తే సత్కరించడానికి బదులు ఆమె పాల్గొనే కార్యక్రమానికి అక్కడి సర్కార్ అనుమతివ్వలేదని తెలిపారు. మురికి రాజకీయాలు చేసే తృణమూల్‌కు బెంగాల్ ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని వాపోయారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో తాము విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.