పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశాం: డీజీపీ
TG: రాష్ట్రంలో రేపు జరిగే మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు డీజీపీ శివధర్రెడ్డి తెలిపారు. 3వేల పంచాయతీల్లో పోలింగ్ను నేరుగా వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించనున్నట్టు చెప్పారు. బందోబస్తులో సివిల్, ఆర్మ్డ్ రిజర్వు, ఇతర స్పెషల్ పోలీస్ సిబ్బంది కూడా పాల్గొంటారని తెలిపారు.