మదనపల్లి డిఎస్పీగా మహేంద్ర బాద్యతలు స్వీకరణ

అన్నమయ్య: మదనపల్లి డీఎస్పీగా శనివారం ఉదయం ఎస్. మహేంద్ర బాధ్యతలు స్వీకరించారు. ఈయన గతంలో భీమవరంలో పని చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జరిపిన డీఎస్పీల బదిలీలలో మదనపల్లిలో పని చేస్తున్న కొండయ్య నాయుడుని సిఐడికి బదిలీ చేస్తూ మహేంద్రను మదనపల్లికి బదిలీ చేసింది.