ఉగాది పురస్కార గ్రహీతలకు ఎమ్మెల్యే ప్రశంసలు
ATP: జిల్లా పేరును రాష్ట్రస్థాయిలో నిలిపిన ఉగాది పురస్కార గ్రహీతలను MLA దగ్గుపాటి ప్రసాద్ అభినందించారు. త్యాగరాజ సంగీత సభ ఆధ్వర్యంలో ఉత్తమ రైతు ఎర్రిస్వామి, జర్నలిస్టు రవిచంద్ర, పౌరాణిక నటుడు తిరుపాల్ నాయక్లను సత్కరించారు. ఐటీ ఉద్యోగం వదిలి సాగులో రాణించిన ఎర్రిస్వామి నిజాయతీకి నిదర్శనమని రవిచంద్ర, కళాకారుడు తిరుపాల్ నాయక్లను కొనియాడారు.