నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

GNTR: మంగళగిరిలోని టిప్పర్ల బజారు, మన్యం బజారు, మార్కెండేయ కాలనీ, ఎల్బీనగర్, మైలార్నగర్, ద్వారకానగర్, ఆంజనేయ కాలనీ, బైపాస్ రోడ్డు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని విద్యుత్ శాఖ డీఈఈ సురేష్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.