అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు

అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు

NLG: కనగల్ మండలం ధర్వేశిపురం పర్వతగిరి గ్రామాల శివారులో గల శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆలయ అర్చకులు నాగోజు మల్లాచారి అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం మహిళలు అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు.