వేములవాడలో శివ పార్వతుల కళ్యాణం

వేములవాడలో శివ పార్వతుల కళ్యాణం

SRCL: వేములవాడలోని శివ కళ్యాణ వేదిక వద్ద బాంబు స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. మరి కాసేపట్లో శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి కళ్యాణం ప్రారంభం కానుండగా వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలో భద్రతా చర్యలలో భాగంగా జిల్లా బాంబ్ స్క్వాడ్ సిబ్బంది కళ్యాణ వేదికతో పాటు, భక్తులు కూర్చుండే ప్రాంతాలలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.