'రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం'

'రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం'

అనంతపురంలోని కలెక్టరేట్‌లో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. జిల్లా ప్రజలు తమ సమ్యలపై అర్జీల రూపంలో సమర్పించవచ్చని సూచించారు. అలాగే, అన్ని శాఖల అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు.