ఇంటర్ పరీక్షలు .. 15 మంది విద్యార్థులు గ్తెహాజరు

ఇంటర్ పరీక్షలు .. 15 మంది విద్యార్థులు గ్తెహాజరు

SRPT: తిరుమలగిరి మండలంలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. జువాలజీ, హిస్టరీ, మ్యాథమెటిక్స్, తదితర పరీక్షలకు మొత్తం 175 మంది విద్యార్థులకు గాను 160 మంది హాజరుకాగా, 15 మంది హాజరు కాలేదు. పరీక్షా కేంద్రాల వద్ద బీఎన్ఎస్ 163 సెక్షన్ అమల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.