విశాఖలో “మన ఊరు-మన జెండా” కార్యక్రమం

విశాఖలో “మన ఊరు-మన జెండా” కార్యక్రమం

VSP: భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా “మన ఊరు-మన జెండా” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్, విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. యువత స్టార్టప్ ఇండియా వంటి అవకాశాలను వినియోగించుకోవాలన్నారు.