రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలు
GDWL: ఉండవెల్లి మండల పరిధిలోని పుల్లూరు టోల్ ప్లాజా సమీపంలో శనివారం కోళ్ల వ్యాన్ బోల్తా పడి ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. కర్నూల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా డ్రైవర్ హుస్సేన్ అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ డివైడర్ను ఢీకొనడంతో వాహనం బోల్తా పడింది. దీంతో హుస్సేన్తో పాటు క్లీనర్ మాలిక్కు స్వల్ప గాయాలయ్యాయి.