రూ. 2.5 లక్షల ఎల్‌వోసీ అందజేత

రూ. 2.5 లక్షల ఎల్‌వోసీ అందజేత

MDK: హత్నూర మండలం గుండ్ల మాచునూర్ గ్రామానికి చెందిన అక్షిత్‌కు వైద్య సహాయం అందింది. నియోజకవర్గ ఇన్‌‌ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి రూ.2.5 లక్షల ఎల్‌వోసీ అందజేశారు. ప్రస్తుతం అక్షిత్ హైదరాబాద్‌లోని నిమ్స్ హస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ఇలాంటి సహాయ కార్యక్రమాలు బాధిత కుటుంబాలకు ఎంతో ఊరటాన్ని ఇస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.