వార్డు అభివృద్ధికి అభివృద్ధికి కృషి చేస్తా: కౌన్సిలర్

వార్డు అభివృద్ధికి అభివృద్ధికి కృషి చేస్తా: కౌన్సిలర్

MHBD: కేసముద్రం మున్సిపాలిటీ 12వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందిన వీరేష్ యాదవ్ను శుక్రవారం స్థానిక ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కౌన్సిలర్‌ను శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. కౌన్సిలర్ మాట్లాడుతూ.. వార్డు అభివృద్ధికి ఎల్లవేళల కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రముఖులు, నేతలు తదితరులు ఉన్నారు.