రహదారిపై ధాన్యం… ప్రాణాలకు ముప్పు..!

రహదారిపై ధాన్యం… ప్రాణాలకు ముప్పు..!

SDPT: అక్కన్నపేట మండలం సేవాలాల్ మహారాజ్ తండా నుంచి హుస్నాబాద్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై కొందరు రైతులు రోడ్డుపైనే ధాన్యాన్ని రైతులు ఆరబెడుతున్నారు. గతంలో ఇలాంటి చర్యల వల్ల ప్రమాదాలు జరిగినప్పటికీ, మళ్లీ అదే విధానం కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రహదారిపై ధాన్యం కారణంగా వాహనదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.