జిల్లాలో ఇకపై ధాన్యం అమ్మకాలు సులభం

జిల్లాలో ఇకపై ధాన్యం అమ్మకాలు సులభం

VSP: అన్నదాతలు ధాన్యం విక్రయించే ప్రక్రియను సులభతరం చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. రైతులు ఆధార్ నం. నమోదు చేశాక పేరును ధ్రువీకరించాలని తెలిపారు. ధాన్యం విక్రయించే కేంద్రం, తేదీ, సమయం, ఎన్ని బస్తాలు అమ్ముతారో నమోదు చేయాలని స్పస్టం చేసారు. వెంటనే స్లాట్ బుక్ అవుతుంది అని చెప్పారు. 7337359375 నంబర్‌కు HI అని పంపితే  AI వాయిస్ అవగాహన కల్పిస్తుందన్నారు.