సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి: ఎస్పీ

సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి: ఎస్పీ

NGKL: ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 10 మంది ఫిర్యాదు దారులతో ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ స్వయంగా మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫిర్యాదుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎస్పీ ఆదేశించారు.