పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరల్లో ఇవాళ పెరుగుదల నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.220 పెరగటంతో రూ.95,730గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.200 తగ్గి రూ.87,750కి చేరింది. కాగా.. కిలో వెండి ధర ఏకంగా రూ.1000 పెరగ్గా రూ.1,08,000గా ఉంది.