రూ.64 లక్షల విలువ చేసే డ్రగ్స్ పట్టివేత

రూ.64 లక్షల విలువ చేసే డ్రగ్స్ పట్టివేత

TG: హైదరాబాదులో డ్రగ్ మాఫియా విస్తరిస్తోంది. దీంతో పోలీసులు నగర వ్యాప్తంగా ప్రత్యేక నిఘా పెట్టారు. సనత్ నగర్, చిక్కడపల్లి, ఆదిభట్లలో ఐదుగురిని అరెస్ట్ చేశారు. రూ.64 లక్షలు విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ప్రధాన నిందితులను పట్టుకున్నారు. వీరు ఎక్కువగా ఐటీ ఉద్యోగులు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం.