జేఎన్టీయూ చట్టసవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

జేఎన్టీయూ చట్టసవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

AP: మంత్రి అనగాని అసెంబ్లీలో జేఎన్టీయూ చట్టసవరణ బిల్లను ప్రవేశపెట్టారు. జేఎన్టీయూ విభజించినా.. ఉద్యోగుల విభజన జరగలేదని తెలిపారు. దీంతో పరిపాలనా సమస్యలు ఏర్పడుతున్నాయని చెప్పారు. ఇప్పుడు ఉద్యోగులకు ఆప్షన్ ఇచ్చి విభజన కోసం అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. సమస్య పరిష్కారమై ఉద్యోగుల విభజన జరుగుతుందన్నారు. కాగా, జేఎన్టీయూ చట్టసవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.