రైలులో గుండెపోటు.. ప్రాణం కాపాడిన చదువు..!

రైలులో గుండెపోటు.. ప్రాణం కాపాడిన చదువు..!

TPT: సూళ్లూరుపెటలో నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న 55 ఏళ్ల ఉపేంద్రకు గుండెపోటు వచ్చింది. రాజా అనే యువకుడు వేగంగా స్పందించి ప్రథమ చికిత్స అందించాడు, స్టాఫ్ నర్స్ కోర్సు పూర్తి చేసిన అనుభవంతో ప్రాణం కాపాడాడు. రైలు స్టేషన్‌కు చేరగానే బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజా చేసిన సేవకు వైద్యులు, ప్రయాణికులు అతన్ని నిజమైన హీరోగా ప్రశంసించారు.