విశాఖలో సందడి చేసిన 'బ్యాండ్ మేళం'
VSP: కోన వెంకట్ ప్రొడక్షన్, మ్యాంగో మాస్ మీడియా సంయుక్తంగా నిర్మించిన ‘బ్యాండ్ మేళం’ చిత్రం మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రమోషన్స్లో భాగంగా విశాఖలో చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది. తెలంగాణ బ్యాక్డ్రాప్లో బావ, మరదళ్ల ప్రేమకథతో ఈ సినిమా రూపొందిందన్నారు. హీరో హర్ష రోషన్, హీరోయిన్ శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.