'నేటి నుంచి ముఖ హాజరు తప్పనిసరి'

'నేటి నుంచి ముఖ హాజరు తప్పనిసరి'

ATP: ఉపాధి హామీ పథకంలో అక్రమాల నివారణకు కేంద్ర ప్రభుత్వం ముఖ హాజరు విధానాన్ని నేటి నుంచి అమలులోకి తెచ్చింది. అనంతపురం జిల్లాలో ఈ-కేవైసీ పూర్తి చేసిన 3.40 లక్షల మంది కూలీలకు ఈ నిబంధన వర్తిస్తుంది. పని ప్రారంభంలో, ముగిశాక ఫోటోలు తీస్తేనే వేతనాలు జమ అవుతాయి. నెట్‌వర్క్ సమస్యలను అధిగమించి యాప్ ద్వారా హాజరు నమోదుకు అధికారులు చర్యలు చేపట్టారు.