జీజీ కళాశాలలో డిగ్రీ పరీక్షలు ప్రశాంతం

జీజీ కళాశాలలో డిగ్రీ పరీక్షలు ప్రశాంతం

NZB: జీజీ కళాశాలలో డిగ్రీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 1,938 మంది విద్యార్థులకు గాను 107 మంది గైర్హాజరయ్యారు. 1,831 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అయ్యారని కళాశాల ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్. ఎస్.రంగరత్నం, పరీక్షల నియంత్రణ అధికారి భరత్ రాజ్, అకాడమిక్ కోఆర్డినేటర్ నహీద బేగం తెలిపారు.