సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన వేగుళ్ల

సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన వేగుళ్ల

కోనసీమ: ఆపదలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. ఇటీవల హాస్పిటల్స్‌లో వైద్యం చేయించుకుని ఆర్ధిక సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ధరఖాస్తు చేసుకున్న 86 మందికి రూ.42.14 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు అయ్యాయి . ఆ చెక్కులను శనివారం మండపేట టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బాధిత కుటుంబాలకు అందజేశారు