జిల్లాలో స్వర్ణాంధ్ర - స్వచంద్ర కార్యక్రమం

జిల్లాలో స్వర్ణాంధ్ర - స్వచంద్ర కార్యక్రమం

KRNL: కౌతాళం మండలం ఊరుకుంద ఈరన్న స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు చెత్తను ఎక్కడంటే అక్కడ పారవేయకుండ శుభ్రతను పాటించాలని ఆలయ డిప్యూటీ కమిషనర్ వాణి అన్నారు. ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర - స్వచ్చంద్ర కార్యక్రమంలో భాగంగా ఆలయం సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. తడి చెత్త, పొడి చెత్తపై ప్రజలు అవగహన కలిగి ఉండాలని సూచించారు.