నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక
SKLM: జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం ఉదయం ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక నిర్వహించ బడుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీ దారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.