కష్టాల్లో టీడీపీ తోడుంటుంది: ఎమ్మెల్యే

కష్టాల్లో టీడీపీ తోడుంటుంది: ఎమ్మెల్యే

E.G: గోపాలపురం నియోజకవర్గం తిమ్మాపురం గ్రామానికి చెందిన TDP కార్యకర్త పోలిన ఆంజనేయులు ఇటీవల మృతి చెందారు. ఆయన కుటుంబానికి పార్టీ తరపున రూ.5 లక్షల బీమా చెక్కును MLA మద్దిపాటి వెంకట రాజు శనివారం అందజేశారు. ప్రతి TDP కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కష్టాల్లో ఉన్న కుటుంబాలను ఆదుకోవడంలో తమ పార్టీ ఎప్పుడూ ముందుంటుందన్నారు.