నేటితో ముగియనున్న ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు

నేటితో ముగియనున్న ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు

SRD: సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 2020వ సంవత్సరంలో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్లాట్ల యజమానులందరూ పూర్తి ఫీజు చెల్లించి 25% రాయితీని పొందాలని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చవాన్ సూచించారు. 25% రాయితీ గడువు నేటితో ముగుస్తుందని ప్లాట్ల యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.