ప్రజావాణి నిర్వహణకు చర్యలు: కలెక్టర్

ప్రజావాణి నిర్వహణకు చర్యలు: కలెక్టర్

BDK: జిల్లాలోని భూసమస్యల పరిష్కారానికి ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి రేపు ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్నందున జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఇవాళ పలు సూచనలు చేశారు. ప్రజల సౌకర్యార్థం డివిజన్ల వారీగా ప్రజావాణి నిర్వహణకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. భద్రాచలం డివిజన్ పరిధిలోని ప్రజలు భూసమస్యల పరిష్కారం కోసం ఆర్డీవో కార్యాలయానికి వెళ్లాలన్నారు.