ఓటు హక్కును వినియోగించుకుంటున్న యువత

ఓటు హక్కును వినియోగించుకుంటున్న యువత

ADB: తొలి విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో యువత ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వివిధ పట్టణాలకు పనుల నిమిత్తం వెళ్లిన యువకులు ఓటు వేయడానికి తిరిగి సొంతూర్లకు వచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును అందరు వినియోగించాలని నార్నూర్ మహర్ బెటాలియన్ అధ్యక్షుడు జాడే భీంరావు పేర్కొన్నారు.