జిల్లాను ముందంజలో నిలపాలి: జేసీ

జిల్లాను ముందంజలో నిలపాలి: జేసీ

కోనసీమ: రెవెన్యూ, పౌరసరఫరాల విభాగాల్లో సిబ్బంది అంకిత భావంతో పనిచేసి జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని జేసీ నిశాంతి ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, రెవెన్యూ క్లినిక్ నిర్వహణ, స్పందన అర్జీల పరిష్కారంపై దిశానిర్దేశం చేశారు.