ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలే లక్ష్యం

ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలే లక్ష్యం

VZM: UTF ఆధ్వర్యంలో చీపురుపల్లి మండల విద్యా కేంద్రం ఆవరణలో మంగళవారం ప్రభుత్వ బడిలో పిల్లలను చేర్పిద్దాం అని పోస్టర్ ఆవిష్కరణ చేశారు. బడి ఈడు పిల్లలను ప్రభుత్వ చేర్పించి.. ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందామని UTF ప్రతినిధులు పిలుపునిచ్చారు. విద్యార్థులకు ప్రభుత్వం కల్పించిన వసతులను అందిపుచ్చుకోవాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.