డిప్యూటీ తహసీల్దార్లకు పదోన్నతులు

డిప్యూటీ తహసీల్దార్లకు పదోన్నతులు

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 7 మంది, నంద్యాల జిల్లాలో 12 మంది డిప్యూటీ తహసీల్దార్లకు అదహాక్ పద్ధతిలో మండల తహసీల్దార్లుగా పదోన్నతులు లభించాయి. ఈ మేరకు కలెక్టర్ ఏ.సిరి గత రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమోషన్ పొందిన అధికారుల్లో బత్తుల నారాయణ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, బి.నాగరాజు, పి.రవిచంద్ర, ఎస్.మురళీమోహన్, తదితరులు ఉన్నారు.