జేవీఆర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ బదిలీ

జేవీఆర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ బదిలీ

KMM: సత్తుపల్లిలోని జేవీఆర్  ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.విజయ్ కుమార్ హైదరాబాదుకు బదిలీ అయ్యారు. ఇటీవల జరిగిన బదిలీలలో అవ్వగా ఆదివారం కళాశాల ఆవరణలో అధ్యాపకులు ఘనంగా సన్మానించారు. 2018నుండి వృక్షశాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కళాశాలలో సేవలు అందించగా రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలలో పీజీ సీటులు పొందడానికి కృషి చేసారన్నారు.