ఖచ్చితత్వంతో జనగణన జరగాలి: కలెక్టర్
ADB: జనగణన ప్రక్రియను అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు. శుక్రవారం టీటీడీసీ భవనంలో టెక్నికల్ అసిస్టెంట్లు, ఛార్జ్ క్లర్కులకు ఏర్పాటు చేసిన మూడు రోజుల శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. గణనలో సాంకేతిక అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు.