సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ముందుకు రావాలి: సీఐ

సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ముందుకు రావాలి: సీఐ

VZM: వీధులలో CC కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రజలు ముందుకు రావాలని బొబ్బిలి సీఐ కె.నారాయణరావు సూచించారు. శనివారం సాయంత్రం స్దానిక ఆకులరెల్లివీధిలో గ్రామస్థులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీసీ కెమెరాలతో నేరాలను అదుపు చేయవచ్చన్నారు. అలాగే శక్తి మొబైల్ యాప్‌ను మహిళలు స్మార్ట్‌ ఫోన్‌లలో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలన్నారు.