నేటి నుంచి సయ్యిద్ ముస్తాక్ అలీ ట్రోఫీ

నేటి నుంచి సయ్యిద్ ముస్తాక్ అలీ ట్రోఫీ

దేశవాళీ T20 టోర్నీ సయ్యిద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025 సీజన్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. డిసెంబర్ 16 వరకు సాగే ఈ టోర్నీకి HYD( జింఖానా గ్రౌండ్, ఉప్పల్ స్టేడియం), అహ్మదాబాద్, కోల్‌కతా, లక్నో ఆతిథ్యం ఇవ్వనున్నాయి. వచ్చే నెలలో అబుదాబి వేదికగా జరగాల్సిన IPL వేలంలో ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించడంతో పాటు భారత జట్టులో చోటు సంపాదించాలని కుర్రాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు.