జీహెచ్‌ఎంసీ డివిజన్ల పెంపు.. హైకోర్టులో పిటిషన్‌

జీహెచ్‌ఎంసీ డివిజన్ల పెంపు.. హైకోర్టులో పిటిషన్‌

TG: HYD GHMCలోని డివిజన్ల పెంపును సవాల్‌ చేస్తూ వినయ్‌కుమార్‌ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోర్టును కోరారు. ఈ సందర్భంగా డివిజన్ల పునర్విభజనలో అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని పిటిషనర్‌ పేర్కొన్నారు. తన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.