'వేతనదారులకు బకాయిలు చెల్లించాలి'

'వేతనదారులకు బకాయిలు చెల్లించాలి'

AKP: ఉపాధి హామీ పథకానికి సంబంధించి వేతనదారులకు 10 వారాల బకాయిలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గనిశెట్టి డిమాండ్ చేశారు. గురువారం మునగపాక మండలం వెంకటాపురంలో పని ప్రదేశంలో కూలీలు నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గనిశెట్టి మాట్లాడుతూ.. సకాలంలో వేతనాలు అందకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.