మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు

మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు

MDK: మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై నిజాంపేట పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. నిజాంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన చౌహన్ బాలాజాకి, మొబైల్ కోర్టు న్యాయమూర్తి శ్రీ సాయి ప్రభాకర్ గారు రూ. 10,000 జరిమానా విధించారు.​ ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం చేట్టరిత్యా నెేరమన్నారు.