సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న ఎమ్మెల్యే

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న ఎమ్మెల్యే

E.G: గండేపల్లి మండలంలో పోలవరం కాలువ గట్టు పక్కన 18 అడుగుల వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షష్టి రోజున విగ్రహాన్ని ప్రతిష్టించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం భక్తులతో అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు.