ఎమ్మెల్యేకు వినతి పత్రం అందచేసిన కార్పొరేటర్

ఎమ్మెల్యేకు వినతి పత్రం అందచేసిన కార్పొరేటర్

HYD: రహమత్ నగర్ డివిజన్‌లో అభివృద్ధికి నిధులు కేటాయించాలని కార్పొరేటర్ సీఎన్ రెడ్డి ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌ను యూసుఫ్‌గూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం కలిశారు. డివిజన్‌లో సీసీ రోడ్ల పనులు, రహమత్ నగర్ జంక్షన్ విస్తరణ పనులు తదితర అంశాలపై ఆయన ఎమ్మెల్యేకు వినతి పత్రం అందచేశారు. సానుకూలంగా స్పందించిన వారు సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.