ప్రశాంతంగా ముగిసిన నవోదయ పరీక్షలు
NZB: భీంగల్ మండలంలో ఈరోజు జరిగిన నవోదయ పరీక్షలలో మండలంలోని ZPHS, కృష్ణవేణి టాలెంట్ విద్యాలయంలో నేడు 2025-26 విద్యా సంవత్సరానికి గానూ పరీక్షలు నిర్వహించారు. భీంగల్ ZPHS పరీక్ష కేంద్రంలో 144 మంది విద్యార్థులకు 127 మంది, కేటీఎస్ పరీక్ష కేంద్రంలో 150 మంది విద్యార్థులకు 137 మంది పరీక్ష రాయడానికి విద్యార్థులు హాజరైనట్లు ఎంఈఓ స్వామి తెలిపారు.