సింహాద్రిపురం ఎస్ఐగా నాయక్

సింహాద్రిపురం ఎస్ఐగా నాయక్

KDP: సింహాద్రిపురం నూతన ఎస్సైగా డా. నాయక్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తామని అన్నారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలన్నారు.