ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే

ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే

MBNR: రాజాపూర్ మండలంలోని రంగారెడ్డి గూడ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి భోజనం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు అనే కలను సాకారం చేయడం ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యంమని అన్నారు.