సింగరేణిలో భద్రతపై అవగాహన కార్యక్రమం

సింగరేణిలో  భద్రతపై అవగాహన కార్యక్రమం

PDPL సింగరేణి RG–1 ఏరియా ఇల్లందు క్లబ్‌లో సూపర్వైజర్‌లకు జీఎం రెస్క్యూ కె. శ్రీనివాస్ రెడ్డి భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏరియా జీఎం డి. లలిత్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో గనుల్లో ప్రమాదాల నివారణ, విద్యుత్ భద్రత, భారీ యంత్రాల కదలికల నియంత్రణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సున్నా హాని సాధించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.