సుగంధ ద్రవ్యాలతో అభిషేకం.. మహా మంగళ నీరాజనం

సుగంధ ద్రవ్యాలతో అభిషేకం.. మహా మంగళ నీరాజనం

HNK: హనుమకొండ చారిత్రక శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవాలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఫాల్గుణ మాసం శుక్లపక్షం సందర్భంగా విశేష పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేక పూజలు చేశారు. అలంకరణ అనంతరం మహా మంగళ నిరాజనం, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.