అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన జగన్మోహన్ రావు ముదిరాజ్

మేడ్చల్: ఈరోజు ఉదయం అలంపూర్ జోగులాంబ అమ్మవారి దర్శించికున్న తెలంగాణ ముదిరాజ్ సంగం రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రావు ముదిరాజ్ అనంతరం ప్రత్యెక పూజాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మేడ్చల్ జిల్లా తెలంగాణ ముదిరాజ్ సంగం అధ్యక్షులు దొంతుల రమేష్ ముదిరాజ్ మరియు మేకల లక్ష్మణ్ ముదిరాజ్ (లల్లు), టీ.శ్రీనివాస్ ముదిరాజ్, రాఘవేంద్ర ముదిరాజ్ పాల్గొన్నారు.