నూతన ఆలయాన్ని పరిశీలించిన ఎమ్మెల్సీ సతీమణి

నూతన ఆలయాన్ని పరిశీలించిన ఎమ్మెల్సీ సతీమణి

KDP: ప్రముఖ పుణ్యక్షేత్రమైన గండి వీరాంజనేయ స్వామి నిర్మాణంలో ఉన్న నూతన ఆలయాన్ని ఆదివారం MLC రామ్ గోపాల్రెడ్డి సతీమణి ఉమాదేవి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు పలు విషయాలను వివరించారు. ఆలయాన్ని త్వరగా పూర్తి చేసేందుకు సహకరిస్తామని ఆమె అన్నారు. త్వరలో నిర్మాణాన్ని పూర్తి చేయించి భక్తులకు నూతన ఆలయంలో దర్శనాలు కల్పిస్తామని తెలిపారు.